Home 2022
Yearly Archives: 2022
ఢిల్లీలో భారత్-బ్రిటన్ ప్రధానుల భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. శుక్రవారం ఉదయం బోరిస్ జాన్సన్కు ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం...
ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై సమగ్ర నివేదిక అందించండి, ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఆదేశం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఖమ్మంలో సామినేని సాయిగణేష్, కామారెడ్డిలో తల్లీకొడుకులు ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు....
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి చైర్మన్, ప్రసిద్ధ రచయిత మరియు పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స...
ఏపీలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి బొత్స కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ చేసిన సూచనపై ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది....
తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.46 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 17 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 21, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
దేశంలో 5-12 ఏళ్లలోపు పిల్లలకు ‘కోర్బెవాక్స్ వ్యాక్సిన్’.. సిఫార్స్ చేసిన నిపుణుల కమిటీ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో.. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసి) గురువారం 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 'కోర్బెవాక్స్ వ్యాక్సిన్' కోసం సిఫార్సు చేసింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ...
పోలవరం జాప్యానికి చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం – సజ్జల రామకృష్ణా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తికాకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. గురువారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో...
వరిపై ఆంక్షలు కాదు, లాభసాటి పంటలే ప్రభుత్వ ఆకాంక్ష : మంత్రి నిరంజన్ రెడ్డి
వరి వేయడంపై ఆంక్షలు పెట్టడం లేదని, లాభ సాటి పంటలే ప్రభుత్వ ఆకాంక్ష అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వానాకాలం సీజన్ లో...
నన్ను క్షమించండి, ఆ విషయంలో వెనక్కి తగ్గుతున్నాను : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇటీవల తను చేసిన ఓ పొగాకు బ్రాండ్ వాణిజ్య ప్రకటనకు సంబంధించి తన అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. ఈ మేరకు అక్షయ్ కుమార్ గురువారం ఒక...
తెలంగాణ: అదుపులోనే కరోనా, అయినా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, లేదంటే రూ. 1000 జరిమానా – డీహెచ్ శ్రీనివాస...
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, కానీ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని పేర్కొన్నారు ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస రావు. అయితే తెలంగాణలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేదంటే రూ....















































