Home 2022
Yearly Archives: 2022
ఉక్రెయిన్లోని ‘మారియుపోల్’ సిటీని స్వాధీనం చేసుకున్న రష్యా.. విముక్తి కల్పించామన్న అధ్యక్షుడు పుతిన్
ఉక్రెయిన్లోని మరియుపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక కీలక ప్రకటన చేశారు. అజోవ్స్టాల్ స్టీల్ ప్లాంట్తో పాటు ఉక్రేనియన్ ఓడరేవు నగరాన్ని వశపరుచుకున్నామని రక్షణ...
పసుపు వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2022 ప్రారంభించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2022 ను ప్రారంభించారు. మంగళగిరిలో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ...
ఏపీ జల వనరుల శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత జల వనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు....
తూర్పు గోదావరిలో బిర్లా గ్రూప్ ‘గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్’ ఏర్పాటు.. ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ను ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో కాస్టిక్...
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్
వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్మెన్, పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు కీరన్ పొలార్డ్ ప్రకటన చేశాడు. 2007వ సంవత్సరంలో...
తెలంగాణలో కొత్తగా 20 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 13 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 20 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 20, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఇండియా పర్యటనకు విచ్చేసిన యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.. రేపు పీఎం నరేంద్ర మోదీతో కీలక భేటీ
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చారు. జాన్సన్ లండన్ నుంచి నేరుగా ఈ ఉదయం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో...
జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరివాహక ప్రాంతానికి సంబంధించి అమల్లో ఉన్న జీవో నెంబర్ 111 ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏపీ ఐటీ మరియు పరిశ్రమలు శాఖ మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన గుడివాడ అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రిగా గుడివాడ అమర్నాథ్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం సచివాలయంలోని ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత...













































