Home 2022
Yearly Archives: 2022
కంటి కేన్సర్ సోకిన మూడేళ్లలోపు చిన్నారులకు, రూ. లక్ష విరాళం అందజేసిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మరియు ప్రపంచ ఛాంపియన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పద్మభూషణ్ అవార్డు గ్రహీత PV సింధు కంటి కేన్సర్ సోకిన మూడేళ్లలోపు చిన్నారులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ చిన్నారుల...
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్ 20న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం పాలైన ఆయన ఈ తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యానికి గురైన ఆయనను...
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. టీడీపీ లోని ముఖ్య నేతలు, కార్యకర్తలు అన్ని...
తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు, 24 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 19, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,672 కి పెరిగింది. 24...
కమ్యూనికేషన్ గ్యాప్ కు కారణాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కమ్యూనికేషన్ గ్యాప్” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మనుషుల మధ్య అభిప్రాయ బేధాలు, వ్యక్తుల దృక్పథంలో తేడా?, ఒక దృశ్యాన్ని చూసే విధానం,...
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వివిధ అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను కేటీఆర్ తప్పుపట్టారు. ప్రతి ఎన్నికలలో ప్రధాని...
దేశంలో 11,860 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.31 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,247 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్...
హైదరాబాద్లో రూ. 495 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్లోని పాతబస్తీలో బహదూర్పురా ఫ్లైఓవర్ను ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు. మంగళవారం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి...
తెలంగాణలో వ్యవసాయ రంగంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ...
మే 27న ప్రారంభం కానున్న ‘మహానాడు’ వేడుకలు.. ఈసారి ఒంగోలులో ఏర్పాటుకు టీడీపీ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే మే 27న...















































