Home 2022
Yearly Archives: 2022
బాబా సాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు....
నేడు డా. బీఆర్ అంబేద్కర్ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన మంత్రి కేటీఆర్
నేడు భారతదేశ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు మంత్రి...
తెలంగాణలో నేటినుంచి ప్రారంభం కానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర
తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేడు ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం అలంపూర్ నుంచి ప్రారంభం కానున్న ఈ...
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే...
ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ
ఉత్తరాంధ్ర ప్రాంత నీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. "ఉత్తరాంధ్రలో ఎటువైపు చూసినా నిర్మాణం పూర్తికాని మొండి గోడలు,...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఆండ్రూ మెక్డొనాల్డ్ నియామకం
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా ఆండ్రూ మెక్డొనాల్డ్ నియమితులయ్యారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా జట్టుకు కేర్టేకర్గా విజయవంతమవడమే కాకుండా, పాకిస్థాన్లో...
ఏపీలో రేపటినుంచి పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటినుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రేపటినుంచి పల్లె వెలుగు బస్సుల్లో మినిమం...
ఇకపై విద్యారులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసేందుకు అనుమతి, యూజీసీ ప్రకటన
దేశంలో ఉన్నత విద్యలో సంస్కరణల్లో భాగంగా మరో నూతన విధానం అమల్లోకి రానుంది. ఇకపై దేశంలో విద్యార్థులు ఒకేసారిగా రెండు డిగ్రీ కోర్సులు చేసేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్...
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఎంపీ విచక్షణ కోటాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ దేశంలోని అన్ని విద్యాలయాలకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. దీని...
125 అడుగుల అంబేద్కర్ కాంస్యవిగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్టిస్తాం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన, సచివాలయానికి చేరువలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే....














































