Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 35 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 8, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,91,461...
ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు పైబడినవారికీ ప్రికాషన్ డోస్, ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే…
దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే ముందుజాగ్రత్త దృష్ట్యా హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు పైబడిన వారందరికీ...
బీజేపీ ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు ప్రయత్నిస్తోంది – శివసేన ఎంపీ సంజయ్ రౌత్
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది, ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కి కొందరు ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ...
ఏపీలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 8, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
ఏపీలో 11న కొలువు తీరనున్న కొత్త మంత్రి వర్గం – ఏర్పాట్లపై కీలక సమీక్ష జరిపిన సీఎస్ సమీర్...
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11వ తేదీన జరగనున్న నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం...
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన టీ టైమ్ వ్యవస్థాపకుడు
తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీ టైమ్ అవుట్ లెట్ల వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని...
ఉపాధి కోల్పోనున్న 36 లక్షల మంది కార్మికులు – ఏపీలో పవర్ హాలిడేపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో పవర్ హాలిడే ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రమంతటా గ్రామాల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలు అనధికారిక విద్యుత్...
టెన్త్ విద్యార్థులకు పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగింపు.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ?
తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పనుందా? పదవ తరగతి పరీక్షల సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా 2 గంటల 45 నిమిషాలుగా ఉండే...
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు మంత్రి...
మంత్రి కేటీఆర్ తో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమావేశం
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం లయోలా అకాడమీ 43వ కాలేజ్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కాన్రాడ్ సంగ్మా శుక్రవారం...














































