Home 2022
Yearly Archives: 2022
నా వెంట్రుక కూడా పీక లేరు, నంద్యాలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నంద్యాలలో జగనన్న వసతిదీవెన రెండో విడత నిధులను విడుదల చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్...
అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో రష్యా సభ్యత్వం రద్దు, ఓటింగ్కు గైర్హాజరైన భారత్
ఉక్రెయిన్లోని బుచాలో జరిగిన హత్యల తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నేడు రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేసింది. బుచా మరియు కైవ్ చుట్టుపక్కల ఉన్న ఇతర పట్టణాలలో పౌర...
సామల రైస్ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
ఏటీఎంలలో కార్డ్లెస్ క్యాష్ విత్డ్రా సౌకర్యం, వరుసగా పదకొండోసారి రెపో రేటు, రివర్స్ రెపో రేట్లు యథాతథం
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత...
నోటితో హనుమాన్ పెయింటింగ్ వేసిన బాలుడు
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశపరీక్షకై దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2022 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తుల...
ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక అందజేసిన టీటీడీ ఈవో
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 9, శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా...
హైదరాబాద్ హైటెక్స్లో ‘ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్’ ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) మరియు మీడియా డే మార్కెటింగ్ (MDM) సంయుక్తంగా హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్న 'ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్'...
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్రంపై పోరులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వరుసగా నిరసన...
దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 1109 పాజిటివ్ కేసులు, 43 మరణాలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 11,492 (0.03%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 1,109 కరోనా పాజిటివ్...















































