Home 2022
Yearly Archives: 2022
‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద దేశంలో త్వరలోనే 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి – ప్రధాని...
పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల 'పక్కా' ఇళ్లను పూర్తి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ ఇళ్ళు మహిళా సాధికారతకు చిహ్నంగా కూడా...
పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే ప్రకటించిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (AP ట్రాన్స్కో) ఏప్రిల్ 7 న పారిశ్రామిక రంగానికి 50% విద్యుత్ కోతలను ఆశ్రయించాలని నిర్ణయించింది, ఎందుకంటే రాష్ట్రంలో తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం మరియు...
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఒక గంట మినహాయింపు, ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఏప్రిల్ 2న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ అందించింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం...
నేడు ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత నగదు బదిలీ, రూ.1,024 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 'జగనన్న వసతి దీవెన' రెండో విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు....
తెలంగాణలో కొత్తగా 29 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.44 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 29 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 7, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
సంగీతంలో సైన్స్ ఉందా?, క్రియాత్మక సంబంధం ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 291 పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 291 కరోనా...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 7, గురువారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ చివరి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 36...
జేఈఈ మెయిన్-2022 పరీక్షలు మరోసారి వాయిదా, పరీక్షల నిర్వహణ ఎప్పుడంటే?
దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2022 పరీక్షలు మరోసారి వాయిదా వడ్డాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం నాడు కొత్త షెడ్యూల్ ను ప్రకటించింది....
మంత్రి పదవిలో ఉన్నా, లేకున్నా.. సీఎం జగన్ కోసం, పార్టీ కోసం పని చేస్తా – కొడాలి నాని
మంత్రి పదవి ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం, వైసీపీ పార్టీ కోసం పని చేస్తానని కొడాలి నాని అన్నారు. 11వ తేదీన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్...















































