Home 2022
Yearly Archives: 2022
రూ.3,716 కోట్ల అదనపు రుణం పొందేందుకు ఏపీకి కేంద్రం అనుమతి
దేశంలో పది రాష్ట్రాలకు అదనపు రుణ అనుమతిని మంజూరు చేస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22లో విద్యుత్ రంగంలో నిర్ణీత సంస్కరణలు చేపట్టినందుకు 10 రాష్ట్రాలకు రూ.28,204 కోట్ల అదనపు రుణ...
నితీష్ రాణాకు జరిమానా, జస్ప్రీత్ బుమ్రాకు మందలింపు…ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆసక్తికరంగా సాగుతున్న తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 6, బుధవారం రాత్రి ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పూణేలో జరిగిన మ్యాచ్ సందర్భంగా...
ముగిసిన ప్రస్తుత కేబినెట్ ఆఖరి భేటీ.. రాజీనామా చేసిన 24 మంది ఏపీ మంత్రులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీ వంటి పలు కీలక అంశాలకు...
తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడులతో కోకాకోలా సంస్థ రెండవ ప్లాంట్ ఏర్పాటు
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ (హెచ్సీసీబీ) తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్లాంట్ ను ప్రారంభించనుంది. రూ.1000 కోట్ల పెట్టుబడితో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లో తమ రెండవ ఫ్యాక్టరీని...
ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం.. పెద్దన్న పాత్ర పోషిస్తోందని ప్రశంసించిన మాజీ క్రికెటర్ జయసూర్య
స్వాతంత్ర్యం తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకకు సహాయం పంపినందుకు భారత ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. ఈ...
దేశం మొత్తం గర్వపడేలా ఏపీలో గ్రామ వలంటీర్ వ్యవస్థ.. నరసరావుపేట సభలో సీఎం జగన్
దేశం మొత్తం గర్వపడేలా ఏపీలో గ్రామ వలంటీర్ వ్యవస్థ నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ...
భారత్ పవర్ గ్రిడ్పై దాడి చేసిన చైనీస్ హ్యాకర్లు.. కీలక సమాచారం తస్కరణ?
సైబర్ గూఢచర్యంలో భాగంగా అనుమానిత చైనీస్ హ్యాకర్లు ఇటీవలి నెలల్లో భారతదేశంలోని విద్యుత్ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారని భారత్ నిపుణులు అనుమానిస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డ్డ్ ఫ్యూచర్ ఇంక్ బుధవారం ప్రచురించిన...
ముగిసిన బడ్జెట్ సమావేశాలు, పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14న ప్రారంభం కాగా,...
తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలకై ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఇదే…
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 మే/జూన్ నెలల్లో నిర్వహించబడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరు కావాలనుకునే...
కొవాగ్జిన్ రెండు డోసుల తర్వాత అధిక రోగ నిరోధకత – ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
భారతీయ కరోనా టీకా కొవాగ్జిన్ రెండు డోసుల తర్వాత అధిక రోగనిరోధక ప్రతిస్పందనను కనుగొన్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇటీవలి ICMR అధ్యయనం ప్రకారం, కోవాక్సిన్ యొక్క బూస్టర్ డోస్ వ్యాధి నుండి మెరుగైన...













































