Home 2022
Yearly Archives: 2022
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారని, లోపభూయిష్టంగా ఈ విభజన సాగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళే …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26...
హంగేరి పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ కు పీఎం మోదీ అభినందనలు
హంగేరీ సార్వత్రిక ఎన్నికల అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. హంగేరి ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ నేతృత్వంలోని ఫిడెస్జ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నాల్గవసారి అధికారం చేప్పట్టబోతోంది. ఈ నేపథ్యంలో హంగేరీ ప్రధానమంత్రి...
రాహుల్గాంధీతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
తెలంగాణలోని పార్టీపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన నివాసంలో ఈరోజు సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న...
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలతో కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితతో సహా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు...
ఏప్రిల్ 10 నుంచి కడప ఒంటిమిట్ట ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు.. హాజరు కానున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించనున్నారు. అలాగే అదేరోజున సీతారామ కల్యాణం నిర్వహించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 10న...
శ్రీలంక సంక్షోభం: 26 మంది కేబినెట్ మంత్రుల రాజీనామా, ప్రధానిగా కొనసాగనున్న మహిందా రాజపక్సే
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక మంత్రివర్గం ఆదివారం అర్థరాత్రి జరిగిన సమావేశంలో తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసింది. అయితే, మహింద రాజపక్సే ప్రధానిగా కొనసాగుతారు. మొత్తం 26 మంది కేబినెట్ మంత్రులు రాజీనామా...
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన ఇమ్రాన్ ఖాన్.. మరో మూడు నెలల్లో ఎన్నికలు?
పాకిస్థాన్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సూరి అనూహ్యంగా దీనిని తోసిపుచ్చారు....
ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాల్లో టీఆర్ఎస్ నిరసన దీక్షలు
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన చేపడుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై...
తెలంగాణలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.44 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 12 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 3, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...











































