Home 2022
Yearly Archives: 2022
ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలో వారం పాటు పాఠశాలలు ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకే…
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మరి కొద్దీ రోజుల పాటుగా ఎండ తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది....
తెలంగాణలో ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని...
ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ఆమోదం తెలిపిన సీఎం జగన్, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పా టుపై క్యాంప్ కార్యా లయంలో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన,...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 40 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 30, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,91,253 కి...
నాంది సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 155వ పాఠంలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో...
రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి, జిల్లా కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం
రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో...
ఏపీలో పెరగనున్న విద్యుత్ చార్జీలు, వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ చార్జీలు పెంచుతూ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. 0-30 యూనిట్ల వరకూ యూనిట్ కు 45 పైసలు...
ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముహూర్తం ఖరారయింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45...
ఏపీలో గత 24 గంటల్లో 8,349 కరోనా పరీక్షలు, 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 15 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 30, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,524 కు చేరింది....
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ 3 శాతం పెంపు, 34 శాతానికి చేరిక
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్నెస్...














































