Home 2022
Yearly Archives: 2022
కడప సీబీఆర్ ప్రాజెక్ట్ వద్ద ‘జెట్టీ’ని ప్రారంభించిన సీఎం జగన్, సరదాగా చిత్రావతి నదిలో కొద్దిసేపు బోటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సీబీఆర్ ప్రాజెక్టుని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఒక ప్రకటన...
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం.. ఐపీఎల్కు రిటైర్మెంట్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్గా నియామకం
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్తో బంధం మాత్రం పూర్తిగా తెంచుకోలేదు. కేవలం ఆటగాడిగా మాత్రమే వైదొలిగాడు....
‘ఇస్రో’ శాస్త్రవేత్త నంబి నారాయణన్పై గూఢచర్యం కేసు.. కీలక తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ఇస్రో) గూఢచర్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సహా నలుగురు నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ...
దేశంలో కొత్తగా 275 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ, కేసులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువంటే?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 2,25,104 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 275 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి...
డిసెంబర్ 4, 5 తేదీల్లో ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, షెడ్యూల్ ఇదే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. డిసెంబర్ 4 మరియు 5 తేదీల్లో ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండటం...
తెలంగాణలో పాడి రంగం అభివృద్ధికై అమలయ్యే కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యలపై మంత్రి తలసాని సమీక్ష
రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
ఐపీఎల్-2023 మినీ వేలం: 714 ఇండియన్, 277 విదేశీ ఆటగాళ్లు కలిపి మొత్తం 991 మంది పేర్లు నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియను కొచ్చి వేదికగా డిసెంబర్ 23న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 వేలం కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది...
141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం, గ్రూప్-4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. గ్రూప్-4 కింద 25 విభాగాలకు చెందిన 9,168 పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భర్తీ చేయనుంది. ఇందులో...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నడ్డా నాయకత్వాన్ని కొనియాడారు. నడ్డా తన నాయకత్వ...














































