Home 2022
Yearly Archives: 2022
క్రికెట్ అడ్వైజరీ కమిటీని నియమించినట్టు ప్రకటించిన బీసీసీఐ, సభ్యులు ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) డిసెంబర్ 1, గురువారం తన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని నియమించినట్లు ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీలో అశోక్ మల్హోత్రా, జతిన్...
నేడు, రేపు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్, పూర్తి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన నేడు, రేపు జిల్లాలో జరుగనున్న పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ...
జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్.. అతిపెద్ద సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ
జీ-20 కూటమి దేశాలకు భారతదేశం ఇకనుంచి అధ్యక్షత వహించనుంది. ఈ మేరకు భారత్ గురువారం జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా చేపట్టింది. ఈ సందర్భంగా, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా...
మునుగోడుతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర మంత్రులు కీలక సమీక్ష
మునుగోడుతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్...
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి – సీఎం జగన్
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు....
గాంధారి దేవి శాపాన్ని శ్రీకృష్ణుడు ఎందుకు అంగీకరించారు? – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక...
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈడీ తన రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని చేర్చడం రాష్ట్రవ్యాపంగా చర్చనీయాంశం అవుతోంది. అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీ...
నవంబర్ లో రూ.1,45,867 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11 శాతం ఎక్కువ
దేశంలో నవంబర్ నెలలో రూ.1,45,867 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా వరుసగా తొమ్మిది...
గుజరాత్ లో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, ఓటింగ్ శాతం ఎంతంటే?
గుజరాత్ రాష్ట్రంలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలిదశలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం...
ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం కేసీఆర్
దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన ధీశాలి ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈశ్వరీబాయి జయంతిని పురస్కరించుకొని సీఎం ఆమెకు నివాళులర్పించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా,...













































