Home 2022
Yearly Archives: 2022
కేంద్రం కీలక నిర్ణయం, మార్చి 31 నుంచి దేశంలో కరోనా నిబంధనలు ఎత్తివేత, మాస్కు కొనసాగింపు
దేశంలో కోవిడ్-19 పూర్తిగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయంచింది. కానీ,...
ఐపీఎల్-2022: 25 శాతం ఆక్యుపెన్సీతో ప్రేక్షకులకు అనుమతి, బీసీసీఐ ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022/15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26న వాంఖడే స్టేడియంలో 2021 ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్స్-అప్ కోల్కతా...
తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు! గ్రీన్సిగ్నల్ ఇచ్చిన టీఎస్ ఈఆర్సీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. దీనికి సంబంధించి టీఎస్ ఈఆర్సీ గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చింది. 19 శాతం పెంచాలని డిస్కమ్లు అనుమతి కోరగా, 14 శాతం పెంపుకు అనుమతినిచ్చింది. దీంతో...
దేశంలో 12-18 ఏళ్లలోపు వారికి అత్యవసర వినియోగానికి.. ‘నొవావ్యాక్స్’ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిన డీసీజీఐ
బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ మంగళవారం భారతదేశంలో 12-18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న వారి కోసం COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్...
తెలంగాణ సీఎం కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై...
ఏపీ ఈఏపీ సెట్ (EAPCET) షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET అనే కామన్ ఎంట్రన్స్...
బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనం...
బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్ లోని బోయిగూడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో...
యాక్సిడెంట్స్ కేసుల్లో నష్టపరిహారం పొందడం ఎలా?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన...
రెడ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 154వ పాఠంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో...















































