Home 2022
Yearly Archives: 2022
బుద్ధవనం ప్రాజెక్టు, మన్యంకొండ దేవాలయం అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
బుద్ధవనం ప్రాజెక్టు, మన్యంకొండ దేవాలయం, ప్రముఖ బుద్ధిజం కేంద్రాలైన నేలకొండపల్లి, ఫణిగిరిల వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పనుల పురోగతిపై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. వీక్లీ మరియు డైలీ పాజిటివిటీ రేట్లలో కూడా స్థిరమైన తగ్గుదల కొనసాగుతుంది. దేశంలో ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 0.26 శాతంగా ఉండగా, డైలీ...
34వ రోజుకు చేరిన వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర, 400 కిలోమీటర్లు పూర్తి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్ర 34వ రోజుకు (మార్చి 23, బుధవారం) చేరుకోగా, 400...
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించండి – లోక్సభలో కేంద్రాన్ని కోరిన సోనియా గాంధీ
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కోవిడ్-19 మహమ్మారి కారణంగా, పాఠశాలల్లో గత రెండు సంవత్సరాలుగా నిలిపివేయబడిన మధ్యాహ్న భోజన...
5 రకాల నట్స్ తో టేస్టీ కర్రీ చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
‘షహీద్ దివస్’ సందర్భంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్) సందర్భంగా వారికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, మాతృభూమి కోసం మరణించాలనే వారి మక్కువ ఎల్లప్పుడూ...
అసెంబ్లీలో సస్పెండ్ అయిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన నేపథ్యంలో.. అసెంబ్లీలో సస్పెండ్ అయిన 11 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎక్సైజ్ శాఖ...
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 10 మంది న్యాయమూర్తులు, రేపే ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 10 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. ముందుగా ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) ఏడుగురు న్యాయవాదులు,...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. మన ఊరు మన బడి పథకంపై, ఎన్ఆర్ఐలతో ముఖాముఖి
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన "మన ఊరు మన బడి" పథకంపై ఎన్ఆర్ఐలతో ముఖాముఖి నిర్వహించారు....














































