Home 2022
Yearly Archives: 2022
డిసెంబర్ 7న విజయవాడలో ‘జయహో బీసీ మహా సభ’, పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ నేతలు, మంత్రులు
డిసెంబర్ 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "జయహో బీసీ మహా సభ" నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జయహో బీసీ మహా సభ ఏర్పాట్లను...
తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల, 9168 పోస్టుల భర్తీ, వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఊపందుకుంది. రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలను భర్తీలో భాగంగా గ్రూప్-1, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదలై ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా నిరుద్యోగ యువత...
జంగారెడ్డిగూడెం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెద్దవేగి మండలం విజయరాయి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో...
మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు
గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,సినిమాటోగ్రఫీ...
ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరైన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరియు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు వారు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు. నకిలీ సీబీఐ...
9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 కొత్త పోస్టుల మంజూరుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క పరిపాలనా నియంత్రణలో 9 మెడికల్ కాలేజీలు మరియు...
తెలంగాణ గవర్నర్ తమిళి సై ని కలిసిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ని కలిశారు. గురువారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన ఆమె గవర్నర్ కి ఇటీవల జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు....
ఉజ్జయినిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. పాల్గొన్న ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్, నటి స్వర...
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుదీర్ఘ పాదయాత్ర 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది...
దేశంలో 4,767 యాక్టీవ్ కరోనా కేసులు, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?
దేశంలో గత 24 గంటల్లో 300 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 291 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 1, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా...
బీఎస్ఎఫ్ 58వ రైజింగ్ డే: బీఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) 58వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని రక్షించడంలో మరియు అత్యంత శ్రద్ధతో దేశానికి సేవ...














































