Home 2022
Yearly Archives: 2022
అధికారం నాకు కొత్త కాదు, నా బాధ, ఆవేదన అంతా రాష్ట్రం కోసమే – దెందులూరు రోడ్ షోలో...
అధికారం తనకు కొత్త కాదని, అయితే తన బాధ, ఆవేదన అంతా రాష్ట్రం బాగు కోసమేనని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు...
రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల ప్రదానోత్సవం.. కోచ్లను, క్రీడాకారులను సత్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'అర్జున' అవార్డులను ప్రదానం చేశారు. ఏడుగురు కోచ్లకు...
డిసెంబర్ మాసాంతంలోగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మాసాంతంలోగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ అమలు అవుతుందని రాష్ట్ర మున్సిపల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలతో కలిపి...
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. బుధవారం ఉదయం తొలుత ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిలను ఉద్దేశించి చేసిన ట్వీట్కు...
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటినుంచే ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి (2022, డిసెంబర్ 1-గురువారం) ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలియజేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్...
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీబీఐ నోటీసులు
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరియు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు పంపింది. ఈ ఇరువురు నేతలు డిసెంబర్ 1న విచారణకు హాజరు...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు, తుషార్ను అరెస్ట్ చేయొద్దని సిట్కు సూచన
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నోటీసులు అందుకున్న తుషార్కు ఉపశమనం కలిగింది. తుషార్ను...
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. 96 ఏళ్ల జియాంగ్ జెమిన్ అనారోగ్య కారణాలతో షాంఘైలోని తన ఇంట్లో బుధవారం తుదిశ్వాస విడిచినట్టుగా ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి. అలాగే...
అదానీ చేతుల్లోకి ‘ఎన్డీటీవీ’.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవులకు ప్రణయ్ రాయ్, భార్య రాధిక రాజీనామా
ప్రముఖ న్యూస్ ఛానెల్ న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ మరియు అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ 'ఆర్ఆర్పిఆర్' హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బోర్డ్...
ఏపీ మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్.. రూ.22 కోట్లకు పైగా విలువైన ఆస్తులు అటాచ్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. వాహనాల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. కాగా బీఎస్-3...













































