Home 2022
Yearly Archives: 2022
దేశంలో మరో 279 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 300 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 279 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్...
జగనన్న విద్యాదీవెన: 11.02 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద జూలై-సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి రూ.694 కోట్ల నిధులు విడుదల చేశారు. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు చేరుకున్న...
మేడారం మినీ జాతరకు ముహూర్తం ఖరారు, నాలుగు రోజుల పాటు నిర్వహణ
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మినీ జాతరకు ముహూర్తం ఖరారైంది. ఈ మేడారం మినీ జాతర ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు...
ఏలూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏలూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు....
రేపటి నుంచే దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభం, ఆర్బీఐ ప్రకటన
దేశంలో రిటైల్ డిజిటల్ రూపాయి (e₹-R) కోసం మొదటి పైలట్/ప్రయోగాత్మక ప్రాజెక్టును రేపు (2022, డిసెంబర్ 1) ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, టీచర్లకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు/టీచర్లకు బోధనేతర విధులను ఇవ్వకూడదని నిర్ణయించింది. ఉపాధ్యాయులుకు బోధనేతర బాధ్యతల ఇవ్వకూడదనే నిబంధన చట్ట సవరణకు ముందుగా ఏపీ కేబినెట్ ఆమోదం...
డిసెంబర్ 2,3 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్, పూర్తి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో జరుగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 2,3 తేదీల్లో కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ...
వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై
వైఎస్ఆర్టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ పరిణామాలు, అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె...
బీజేపీ అధికారంలోకి రాగానే ‘భైంసా’ పేరును ‘మైసా’గా మారుస్తాం, దత్తత తీసుకుంటాం – బహిరంగ సభలో బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే 'భైంసా' పేరును 'మైసా'గా పేరు మారుస్తామని, అలాగే పట్టణాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు ఆయన 'ప్రజా సంగ్రామ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మండిపడ్డ బీజేపీ
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య విమర్శలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి...














































