Home 2022
Yearly Archives: 2022
పోలవరం పర్యటన: పాల్గొన్న కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్
నేడు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం జగన్ పోలవరం పర్యటనకు వచ్చారు. వీరితోపాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా...
నేడు జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్...
ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు.. బుల్లెట్ గాయంతో ఆస్పత్రికి తరలింపు
ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఒక భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే, కైవ్ నగరంలో మరో భారతీయ విద్యార్థి రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. ఈ రోజు కైవ్ నుండి...
తెలంగాణలో కరోనా: కొత్తగా 164 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 99.18%
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 3, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 2222 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 36,061 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 2,222 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు...
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ అధినేత చంద్రబాబు
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు (గురువారం) ఉదయం కీలక తీర్పును ప్రకటించిన విషయం...
జనసేన పార్టీలో చేరిన ఆర్టీసీ విశ్రాంత ఈడీ ఎంవీ రావు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన ఎం.వెంకటేశ్వర రావు జనసేన పార్టీలో చేరారు. గురువారం నాడు హైదరాబాద్ లోని పార్టీ...
కంటోన్మెంట్ నియోజకవర్గంలో 468 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారేడ్...
ఉక్రెయిన్ సంక్షోభం: భారత్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆనంద్ మహీంద్రా
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వైద్య విద్యార్థి రష్యా సైనిక చర్య కారణంగా మరణించడంతో భారతదేశ వైద్య విద్యా వ్యవస్థపై ఇప్పుడు అందరి చూపు పడింది. ఈ సంఘటన భారతదేశ...
ఏపీలో జిల్లాల పునర్వవస్థీకరణపై సమీక్ష జరిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ప్రకటించిన జిల్లాల పునర్వవస్థీకరణపై సీఎం జగన్ నేడు (గురువారం) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ సహా...














































