Home 2022
Yearly Archives: 2022
టీఎస్పీఎస్సీ: భూగర్భ జల వనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖలో...
గోంగూర చికెన్ కర్రీ తయారీ విధానం ఇదే…
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
కెరీర్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కెరీర్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు” పై మాట్లాడారు. సొంత తప్పుల వలన వృత్తిలో లేదా వ్యాపారాలలో ఎందుకు ఫెయిల్ అవుతామో వివరించారు....
ఏపీకి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే – సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే శాసనరాజధాని మాత్రం అమరావతిలోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ, సీఎంవో స్పెషల్ సీఎస్ గా పూనం మాలకొండయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ప్రస్తుతం సీఎంవోలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన...
రాష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు...
రేపు మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన, జగనన్న విద్యాదీవెన నాలుగో త్రైమాసిక నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (నవంబర్ 30, బుధవారం) అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను...
గుంటూరులో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్, హాజరైన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. మంగళవారం గుంటూరు పట్టణం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఊరట, పాదయాత్రకు అనుమతిచ్చిన హైకోర్టు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పాదయాత్ర సందర్భంగా ఘర్షణ వాతావరణం...
ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు (నవంబర్ 29, మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది....












































