Home 2022
Yearly Archives: 2022
ఏపీలో కొత్తగా 122 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 236 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 13,460 శాంపిల్స్ కు పరీక్షలు...
రేపు 100వ టెస్ట్ ఆడనున్న విరాట్ కోహ్లీ.. సెంచరీ సాధించాలని కోరుకుంటున్న అభిమానులు
విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. రేపు మొహాలీలో శ్రీలంకతో జరుగనున్న మొదటి టెస్ట్ ఈ చారిత్రక ఘట్టానికి వేదికవుతోంది. 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపు...
అమరావతిపై హైకోర్ట్ తీర్పును బీజేపీ స్వాగతిస్తోంది – కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి
అమరావతి రాజధానిపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు. కాగా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు ఈరోజు ఉదయం కీలక...
సీఎం కేసీఆర్ తో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, రాకేష్ టికాయత్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, బీకేయూ రైతు సంఘం నేత రాకేష్...
రేపు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళనున్న కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు రోజుల పర్యటన కోసం నేడు ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రికి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్...
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త షెడ్యూల్ వివరాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహించేలా ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్ : కోహ్లీ, రోహిత్, బుమ్రాకు ఏ+, సీ గ్రేడ్ కు పడిపోయిన హార్ధిక్ పాండ్యా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2021–2022 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. మార్చి 2, బుధవారం నాడు జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్ట్లపై నిర్ణయం...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 6561 కరోనా పాజిటివ్ కేసులు, 142 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 10 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 6,561 పాజిటివ్ కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు దీనిపై ఈరోజు (గురువారం) తీర్పుని...
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన శాఖలు ఇతర మంత్రులకు బదలాయింపు
ఆంధ్రప్రదేశ్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నిర్వహించిన శాఖలను ఇతర మంత్రులకు బదలాయించారు. వచ్చేవారం అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఆయా శాఖలకు సంబంధించిన వ్యవహారాలను...













































