ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ప్రస్తుతం సీఎంవోలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏపీలో పలువురు కీలక ఐఏఎస్ అధికారుల బదిలీపై కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- సీఎంవో స్పెషల్ సీఎస్ గా పూనం మాలకొండయ్య నియామకం
- వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గా మధుసూదన్ రెడ్డి
- పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్
- హోజింగ్ స్పెషల్ సెక్రెటరీగా మహమ్మద్ దివాన్
- వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే
- ఆర్ అండ్ బీ సెక్రెటరీగా ప్రద్యుమ్న.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE