Home 2022
Yearly Archives: 2022
ఈసారి ‘కంటి వెలుగు-2’ ద్వారా రాష్ట్రంలో కోటిన్నర మందికి పరీక్షలు, 55లక్షల మందికి కళ్లద్దాలు అందిస్తాం – మంత్రి...
ఈసారి 'కంటి వెలుగు-2' ద్వారా రాష్ట్రంలో కోటిన్నర మందికి పరీక్షలు, 55లక్షల మందికి కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. మంగళవారం ఆయన హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో...
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం.. ఇండియాతో నూతన వాణిజ్య ఒప్పందానికి అంగీకారం
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాతో నూతన వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాంగ విధానంపై మొదటిసారిగా లార్డ్...
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి.. ముట్టడికి యత్నించిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మంగళవారం ఆమె ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం షర్మిల పాదయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులు...
దేశంలో మరో 215 మందికి కరోనా పాజిటివ్, 219.91 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 215 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,72,068 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24...
మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరు, ‘ఎంపాక్స్’ అనే పేరును సిఫార్సు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గత ఆగస్టులో మంకీపాక్స్ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ, అన్ని దేశాలు దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన విషయం...
తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు, దీక్షా దివస్-నవంబర్ 29 : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29, 2009న ఉద్యమ నేతగా, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. విచారణను తెలంగాణకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్...
తెలంగాణలో పటిష్టమైన ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకో సిస్టమ్, పెట్టుబడులతో రావాలి: మంత్రి కేటీఆర్
సొసైటీ ఫర్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్పై స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కీలక వ్యాఖ్యలు
'వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేయడం తెలిసిన విషయమే. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ...















































