Home 2022
Yearly Archives: 2022
ఇండియా vs శ్రీలంక: తొలి T-20లో భారత్ ఘన విజయం
వెస్టిండీస్పై వన్డేలు, టీ20 లలో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా ఫుల్ జోష్ లో దూసుకెళ్తోంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో కూడా విజయంతో మొదలుపెట్టింది. నిన్న జరిగిన తొలి టి20లో టీమిండియా 62...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 311 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 311 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 24, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,88,096 కి చేరినట్టు...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 4064 పాజిటివ్ కేసులు, 15 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో రోజువారీగా అత్యధిక కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 4,064 కరోనా కేసులు, 15 మరణాలు నమోదవడంతో...
స్టీవ్ జాబ్స్ గురించి ఆశ్చర్యకరమైన వాస్తవాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
యూపీ ఎన్నికలు: కాంగ్రెస్, ఎస్పీ లపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో నేడు (గురువారం) జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, ఎస్పీ లపై విరుచుకుపడ్డారు. ఈ కుటుంబాలకు దేశ ప్రజలు...
టీడీపీ సీనియర్ నేత అయ్యన్న కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు (గురువారం) నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈరోజు విశాఖపట్నం లోని కోర్టు పనులు...
ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా రప్పిస్తాం: బండి సంజయ్
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రకటించించడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో పలువురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కూడా ఉక్రెయిన్ లో...
ఏపీలో కొత్తగా 220 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 43, కృష్ణాలో 40,...
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు – పవన్ కళ్యాణ్
హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో బుధవారం రాత్రి ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి...
పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో గురువారం 11వ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నేటి నుంచి ఐదు రోజుల పాటుగా...












































