తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 17, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,85,596 కి పెరిగింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,108 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక గురువారం నాడు 41,310 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 1,380 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,74,742 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,746 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (453):
- జీహెచ్ఎంసీ ఏరియా – 134
- మేడ్చల్ మల్కాజిగిరి – 33
- రంగారెడ్డి – 27
- ఖమ్మం – 20
- భద్రాద్రి కొత్తగూడెం – 20
- నల్గొండ – 18
- సంగారెడ్డి – 17
- మహబూబ్ నగర్ – 16
- హనుమకొండ – 15
- కరీంనగర్ – 13
- పెద్దపల్లి – 13
- సిద్దిపేట – 12
- మంచిర్యాల – 12
- ఆదిలాబాద్ – 12
- జగిత్యాల – 11
- సూర్యాపేట – 8
- మహబూబాబాద్ – 8
- నిజామాబాద్ – 8
- కామారెడ్డి – 8
- రాజన్న సిరిసిల్ల – 6
- యాదాద్రి భువనగిరి – 6
- వరంగల్ రూరల్ – 5
- మెదక్ – 5
- కొమరం భీం ఆసిఫాబాద్ – 5
- నాగర్ కర్నూల్ – 4
- వికారాబాద్ – 3
- ములుగు – 3
- జనగామ – 2
- జయశంకర్ భూపాలపల్లి – 2
- నిర్మల్ – 2
- నారాయణ్ పేట్ – 2
- వనపర్తి – 2
- జోగులాంబ గద్వాల్ – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ