Home 2022
Yearly Archives: 2022
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ముందుగా శనివారం...
అండర్-19 ప్రపంచకప్: ఇండియా vs ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ నేడే
అండర్-19 ప్రపంచకప్లో తుది అంకానికి రంగం సిద్ధమైంది. ఈరోజు (శనివారం) జరగబోయే ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది. యష్ ధుల్ నేతృత్వంలోని యువకుల జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్ మ్యాచ్ కు...
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి ఈరోజు కన్నుమూశారు. కాగా, జంగారెడ్డి మృతిపై ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా.. జంగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రధాని నరేంద్ర...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,27,952 కరోనా కేసులు, 1059 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,27,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,20,80,664 కు చేరుకుంది. అలాగే కరోనాతో కొత్తగా 1059...
సీఎం కేసీఆర్ నిజమైన అంబేడ్కర్ వాది – మంత్రి కేటీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన అంబేడ్కర్ వాది అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేడ్కర్ను అవమానించినట్లవుతుందా అని ఐటీ, పురపాలక శాఖ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు...
మంత్రుల కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల భేటీ.. పరిష్కారం దిశగా అడుగులు?
ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం అయింది. పీఆర్సీ సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా...
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడే కీలక ఘట్టం, సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి...
తెలంగాణలో కరోనా: కొత్తగా 2387 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 95.48%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో ఇటీవల రోజువారీ పాజిటివ్ కేసులు 2 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. కొత్తగా 2387 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో...
కేరళలో కరోనా : కొత్తగా 38684 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,20,496 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 38,684 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
యూజీసీ నూతన ఛైర్మన్ గా మామిడాల జగదీష్ కుమార్ నియామకం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు నూతన ఛైర్మన్ గా మామిడాల జగదీష్ కుమార్ ను నియమించబడ్డారు. తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ గా ఉన్నారు....











































