Home 2022
Yearly Archives: 2022
నేడే ఏపీ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’.. నగరంలో పోలీసుల ఆంక్షలు
ఏపీ ఉద్యోగులు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలి వస్తున్నారు. గత కొద్ధి రోజులుగా రివర్స్ పీఆర్సీ పై ఉద్యమిస్తున్న ఉద్యోగులు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయటానికి...
టీమిండియాపై కరోనా పంజా.. విండీస్ తో తొలివన్డేకు ముందు షాక్
భారత్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఫిబ్రవరి 6న జరగనున్న భారత్- వెస్టిండీస్ తొలి వన్డే ముందు భారత జట్టులోని కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారనే విషయం ఒక్కసారిగా కలకలం రేపింది....
శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం: రెండో రోజు కార్యకమాల వివరాలు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకలు ఫిబ్రవరి 2, బుధవారం ఘనంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. మొత్తం 12 రోజులపాటుగా వైభవంగా జరగనున్న...
తెలంగాణలో కొత్తగా 2646 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,646 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 2, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407 కి పెరిగింది. అలాగే...
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు బీజేపీ దీక్ష – బండి సంజయ్
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఒక సీఎం అయి ఉండి మన రాజ్యాంగాన్ని అవమానించడం...
కేరళలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 52199 పాజిటివ్ కేసులు, 29 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 52,199 కరోనా కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 61,29,755 కు...
రేపే ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం.. అనుమతి లేదంటున్న ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ విషయమై ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే రాష్ట్ర జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షల ద్వారా తమ నిరసనను తెలుపుతున్నారు ఉద్యోగులు. ఈ...
ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం
భారతదేశం తరపున టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు నీరజ్ చోప్రా. తాజాగా, నీరజ్ బుధవారం ప్రతిష్టాత్మక లారస్ 'వరల్డ్ బ్రేక్త్రూ ఆఫ్ ది...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ప్రొబేషన్ డిక్లేర్ పక్రియపై సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 2, బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి సీఎం వైఎస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే, రాజ్యసభలో కేంద్రం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, రాజ్యసభలో రాజధాని అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ జీవీఎల్...













































