Home 2022
Yearly Archives: 2022
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు రెండో వన్డే.. సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిందే
న్యూజిలాండ్లో పర్యటిస్తున్న భారత్ ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రేపు జరుగనున్న ఈ మ్యాచ్ సెడెన్ పార్క్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో దారుణ...
అమ్మవారి బులాకీ లోని ముత్యం ఎక్కడిది! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
రాష్ట్రంలో ఒకేసారి 44 ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం రాష్ట్రంలో ఒకేసారి 44 ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించారు. హైదరాబాద్ లోని పేట్ల బురుజు ఆసుపత్రి వేదికగా...
తెలంగాణ కీర్తిని చాటిన స్కైరూట్, ధ్రువ స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
తెలంగాణకు చెందిన 'ధ్రువ' స్పేస్ టెక్ ప్రైవేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో శాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం...
పీఎస్ఎల్వీ-సీ54 ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో కు ప్రధాని మోదీ అభినందనలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ54 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే....
మరో వివాదంలో ‘ఆప్’ మంత్రి సత్యేంద్ర జైన్.. ఈసారి తీహార్ జైలు సూపరింటెండెంట్తో సమావేశమైన వీడియో లీక్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సత్యేంద్ర జైన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కాగా ఆయన ఇప్పటికే ఒక మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉంటున్నారు. అయితే...
దేశంలో నకిలీ విత్తన విక్రేతలపై పీడి యాక్ట్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ లోని నోవాటెల్ లో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విత్తన సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి...
ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత, పలువురు ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే శనివారం మధ్యాహ్నం పూణెలో మరణించారు. 77 యేళ్ల గోఖలే వివిధ అవయవాల వైఫల్యం కారణంగా మరణించారని ఆయనకు చికిత్స అందిస్తున్న దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు....
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న ‘బీసీల ఆత్మీయ సమ్మేళనం’, హాజరవనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో బీసీల సమావేశం జరుగనుంది. డిసెంబర్ 8న జరుగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ, ముఖ్యాంశాలు ఇవే…
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసింది. శనివారం గాంధీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్...













































