Home 2022
Yearly Archives: 2022
సీఎం జగన్ కీలక నిర్ణయం.. హోంగార్డులకు కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లోని హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా వారికి కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్...
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం, ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొత్త కార్యక్రమాలు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం,...
దేశంలో గత 24 గంటల్లో 389 కరోనా పాజిటివ్ కేసులు, 5,395కు చేరుకున్న యాక్టీవ్ కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 400 లోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 389 పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 26, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా...
కోవిడ్-19 బూస్టర్ డోస్గా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్.. అత్యవసర వినియోగానికి డీజీసీఐ ఆమోదం
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, 'కోవాక్సిన్' తయారీదారు అయిన భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రానాసల్ 'ఫైవ్ ఆర్మ్స్' (చుక్కల ముందు)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం...
విజయవాడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు....
రాష్ట్రాలకు రూ.17,000 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల, ఏపీకి రూ.682 కోట్లు, తెలంగాణకు రూ.542 కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు మరోసారి జీఎస్టీ పరిహారం కింద నిధులు విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నుండి జూన్ వరకు బ్యాలన్స్ జీఎస్టీటి పరిహారం కింద నవంబర్ 25, శుక్రవారం...
పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో.. 9 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశం, ప్రయోగం సక్సెస్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమైంది. శనివారం తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహం అంతరిక్షంలోకి పంపబడింది. దీనికోసం ‘ఇస్రో’ శుక్రవారం ఉదయం 10.26...
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మరో 7 అవార్డులను గెలుచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు-2022 కింద కేంద్రం తాజాగా 2వ మరియు 3వ ర్యాంకుల జాబితాను ప్రకటించగా, ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్: 7గురి పేర్లు, 10 వేల పేజీలతో సీబీఐ తొలి చార్జిషీట్.. డిప్యూటీ సీఎం మనీష్...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. మొత్తం 10 వేల పేజీలతో రూపొందించిన చార్జిషీట్లో...
తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తాం: మంత్రి కేటీఆర్
స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-ఎస్ రాకెట్ను ఇటీవలే విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా శుక్రవారం టీ-హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....













































