Home 2022
Yearly Archives: 2022
దేశంలో 22 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 93.15 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస్తే రోజువారీ కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 2,55,874 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 25, మంగళవారం ఉదయం 8...
అన్ని కమిటీలు రద్దు, జిల్లా పార్టీ కోఆర్డినేటర్లను నియమించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కమిటీల స్థానంలో జిల్లాల వారీగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. మొత్తం 8 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర...
మొదటిసారే గొప్ప అభిప్రాయం కలిగించడం ఎలా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "ప్రజాస్వామ్య వ్యవస్థలో...
కాంగ్రెస్ పార్టీకి షాక్, సీనియర్ నాయకుడు ఆర్పిఎన్ సింగ్ రాజీనామా
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 03, 07 తేదీల్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే....
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు.. త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉగాది లోపు...
నేడు మంత్రుల కమిటీ భేటీ.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై మొదలైన రగడ.. చివరకు సమ్మెకు దారి తీస్తోంది. ప్రభుత్వానికి.. ఉద్యోగులకు మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగించడానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు...
తెలంగాణలో కొత్తగా 3980 మందికి కరోనా పాజిటివ్, 3 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 3,980 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 24, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,38,795 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా స్మృతి మందాన ఎంపిక
ఇండియన్ స్టార్ క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021గా రేచెల్ హేహో-ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు...















































