ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు

Andhra Pradesh Govt Issued Orders on Transfers, Andhra Pradesh Govt Issued Orders on Transfers and Postings, Andhra Pradesh Govt Issued Orders on Transfers and Postings of 8 IAS Officers, Andhra Pradesh IAS Officers Transferred, AP Govt Issued Orders over IAS Officers Transfers, AP IAS Officers Transferred, AP Senior IAS Officers, Govt Issued Orders on Transfers and Postings of 8 IAS Officers, IAS Officers, IAS Officers Transferred In Andhra Pradesh, IAS Officers Transferred In AP, IAS Officers Transferred News, Mango News, Several IAS Officers Transferred, Transfers and Postings of 8 IAS Officers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. మొత్తం 8 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  • మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.సునీత నియామకం.
  • సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు
  • కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌ గా కార్తికేయ మిశ్రా
  • కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ఎండీగా జి.రేఖారాణి
  • పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ గా ప్రసన్న వెంకటేష్‌
  • విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్ కమిషనర్‌గా రంజిత్‌ బాషా
  • ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్ సీఈవోగా ఎన్‌.వీ రమణారెడ్డి
  • ఏపీ భవన్‌ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న హిమాన్షు కౌశిక్‌ కు ఏపీ భవన్‌ ప్రత్యేక అధికారి(టూరిజం) అండ్ ఈ.ఓ ప్రత్యేక కమిషనర్ గా తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అదనపు బాధ్యతలు అప్పగింత
  • ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా ఆర్‌.పవన్‌ మూర్తి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =