Home 2022
Yearly Archives: 2022
ఏపీలో కొత్తగా 14502 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 40,266 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 14,502...
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు కోవిడ్ పాజిటివ్
దేశంలో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ప్రముఖులు కూడా దాని బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్లో తప్పించుకున్న చాలా మందికి ఇప్పుడు వైరస్ సోకుతుంది. తాజాగా ఎన్సీపీ చీఫ్...
గుడివాడలో క్యాసినోపై.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గుడివాడ క్యాసినో ఘటన కుదిపేస్తోంది. మంత్రి కొడాలి నానికి సంబంధించిన K కన్వెన్షన్ సెంటర్ లో.. సంక్రాంతి పండగ సమయంలో క్యాసినో నడిచినట్లుగా ఆంధ్రలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రస్థాయిలో...
పీఆర్సీ అంశంపై ఏపీ ఉద్యోగులు ఆందోళన, స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు ఏపీ సీఎస్ కు సమ్మె నోటీస్ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనపై మాజీ...
ఓఆర్ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. సోమవారం మంత్రి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్కు కేటీఆర్ శంకుస్థాపన...
కరోనా నుంచి కోలుకున్న టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి ఇటీవలే కరోనా పాజిటివ్గా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. కాగా నారా లోకేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ...
‘సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్’ టైటిల్ విజేత.. పీవీ సింధు
స్టార్ షట్లర్ పీవీ సింధు రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అంతర్జాతీయ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన 'సయ్యద్ మోదీ...
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్
మూడో వేవ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, ఖైరతాబాద్...
తెలంగాణలో ఫీవర్ సర్వే.. లక్ష మందిలో వెలుగు చూసిన కోవిడ్-19 లక్షణాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్ సర్వేలో.. తొలి రెండు రోజుల్లోనే సంచలన స్థాయిలో లక్ష మందికి పైగా కోవిడ్-19 లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర...
ప్రముఖ జ్యోతిష పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం
శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన జ్యోతిష పండితుడు, శ్రీశైల, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి (63) శివైక్యమయ్యారు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం హైదరాబాద్ లోని బంజారాహిల్స్కు వెళ్లి...














































