Home 2022
Yearly Archives: 2022
కరోనా బారిన పడిన మేఘాలయ ముఖ్యమంత్రి
దేశంలో కరోనా థర్డ్వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు,...
ఇండియా vs సౌతాఫ్రికా రెండో వన్డే.. రిషభ్ పంత్ రికార్డ్ హాఫ్ సెంచరీ
టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై నయా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 71 బంతుల్లో.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు...
టీ20 ప్రపంచకప్-2022: షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,47,254 కరోనా కేసులు, 703 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,47,2543 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,85,66,027 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్: 160 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. మూడో వేవ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాయి. కరోనా కేసుల పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా జనవరి 3 నుంచి...
ఒంటరిగా విమానంలో ప్రపంచ యాత్ర చేసి గిన్నిస్ రికార్డు సాధించిన 19 ఏళ్ల యువతి
ఆ యువతి వయసు 19. సాధారణంగా ఆ వయసులో కొంతమందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. 5 నెలల్లో ఓ బుల్లి విమానంలో...
విజయానికి, గెలుపుకి తేడా తెలుసుకోండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో విజయానికి, గెలుపుకి మధ్య గల తేడా గురించి వివరించారు. ఈ రెండు ఒకేలాగా వినిపిస్తాయని, అయితే వీటి మధ్య తేడా...
మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి కోవింద్, పీఎం మోదీ శుభాకాంక్షలు
మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మణిపూర్, మేఘాలయ...
అమర జవాన్ జ్యోతి.. జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం
అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల...
ఆ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్.. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్యుపెన్సీ పెంచుకునే క్రమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ యాజమాన్యం.. ప్రయాణికులకు 20శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఓ ముఖ్యమైన రూట్లో ప్రయాణించేవారికి ఈ...












































