Home 2022
Yearly Archives: 2022
పీపీపీ ఒప్పందాలు పాటించని సంస్థలపై తక్షణ చర్యలు, అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం నాడు రాష్ట్ర పర్యాటక శాఖలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లో నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి...
ఫిబ్రవరి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి...
తెలంగాణలో కొత్తగా 4207 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4207 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 20, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,22,403 కి పెరిగింది. అలాగే...
సోమనాథ్ ఆలయ సమీపంలో సర్య్కూట్ హౌస్.. నేడు ప్రారంభిచనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కీలక ప్రాజెక్టును నేడు ప్రారంభించనున్నారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్లోని.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయానికి సమీపంలో రూ.30 కోట్లతో నిర్మించిన సర్క్యూట్ హౌస్ను ఈ రోజు ప్రారంభిస్తారు....
కేరళలో 24 గంటల్లో 46387 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 46,387 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,10,844...
యూపీ సీఎం పై పోటీకి.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రెడీ
దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్...
ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు.. సీఎం జగన్ కొత్త విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ డిస్ట్రిక్ట్-వన్ ఎయిర్పోర్టు ఉండాలన్నదే తమ కాన్సెప్ట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ విధానానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని...
తెలంగాణాలో రేపటినుంచి ఫీవర్ సర్వే – మంత్రి హరీష్ రావు
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో.. అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్...
కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతుబంధు నిధులు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు మొత్తం రూ.7411.52 కోట్ల రైతుబంధు నిధులను జమ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 48...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరుసగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి...












































