మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి కోవింద్, పీఎం మోదీ శుభాకాంక్షలు

Amit Shah greet people Meghalaya, Manipur Meghalaya and Tripura on their Statehood Days, Manipur Statehood Day, Meghalaya and Tripura on their Statehood Days, Meghalaya Statehood Day, national news, PM Modi, PM Modi Greets People of Manipur, President Kovind, Prez Kovind, Statehood Day, Tripura Statehood Day

మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్ర ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రాలు భారతదేశ అభివృద్ధికి శక్తివంతమైన కృషి చేస్తున్నాయి. వారి నిరంతర పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆ మూడు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు. సహజ సంపదతో నిండిన ఈ రాష్ట్రాలు మన ఈశాన్య ప్రాంతపు శక్తివంతమైన సంస్కృతి మరియు ప్రత్యేక సంప్రదాయాలను సూచిస్తాయి. సంతోషకరమైన మరియు సంపన్నమైన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాల పౌరులకు నా శుభాకాంక్షలు” అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =