తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4207 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 20, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,22,403 కి పెరిగింది. అలాగే కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,067 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక గురువారం నాడు 1,20,215 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 1,825 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,91,703 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,633 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (4207):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1645
- మేడ్చల్ మల్కాజిగిరి – 380
- రంగారెడ్డి – 336
- హనుమకొండ – 154
- సంగారెడ్డి – 107
- ఖమ్మం – 98
- భద్రాద్రి కొత్తగూడెం – 91
- పెద్దపల్లి – 87
- వికారాబాద్ – 86
- కరీంనగర్ – 84
- నల్గొండ – 84
- మహబూబ్ నగర్ – 81
- మంచిర్యాల – 80
- యాదాద్రి భువనగిరి – 78
- నిజామాబాద్ – 74
- సిద్దిపేట – 70
- మహబూబాబాద్ – 63
- సూర్యాపేట – 52
- నాగర్ కర్నూల్ – 52
- వరంగల్ రూరల్ – 49
- జగిత్యాల – 49
- వనపర్తి – 48
- మెదక్ – 45
- రాజన్న సిరిసిల్ల – 36
- నిర్మల్ – 36
- కొమరం భీం ఆసిఫాబాద్ – 34
- కామారెడ్డి – 33
- జోగులాంబ గద్వాల్ – 33
- ఆదిలాబాద్ – 32
- జయశంకర్ భూపాలపల్లి – 30
- జనగామ – 30
- నారాయణ్ పేట్ – 28
- ములుగు – 22
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF