Home 2022
Yearly Archives: 2022
బీజేపీలో చేరిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఎ) మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్...
తొలి వన్డేలో భారత్పై న్యూజిలాండ్ ఘన విజయం.. సెంచరీతో మెరిసిన లాథమ్, రాణించిన విలియమ్సన్
మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచింది. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ సిరీస్లో...
రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై నారా లోకేష్ కీలక ప్రకటన, జనవరి 27 నుంచి ప్రారంభిస్తానని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్టబోయే పాదయాత్రపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2023, జనవరి 27వ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నట్టు నారా లోకేష్...
ఇప్పటం కూల్చివేతలపై కోర్టు తీర్పుతో జనసేన ప్రచారం అసత్యమని తేలింది – మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలపై జనసేన ప్రచారం అసత్యమని తేలిపోయిందని పేర్కొన్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. కూల్చివేతలపై హైకోర్టు తీర్పుతో...
లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం న్యూ ఢిల్లీలో లచిత్ బోర్ఫుకాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. అస్సాంలోని పూర్వపు అహోం రాజ్యానికి చెందిన జనరల్, పరాక్రమశాలి లచిత్ బోర్ఫుకాన్...
దేశంలో మరో 347 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 98.80 శాతం
దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 400 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 347 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్...
రేపు ‘ఇస్రో’ ఆధ్వర్యంలో మరో కీలక ప్రయోగం.. పీఎస్ఎల్వీ సీ54కి కౌంట్డౌన్ ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ ప్రయోగం చేయనునుంది. దీనికోసం 'ఇస్రో' శుక్రవారం ఉదయం 10.26...
డిసెంబర్ 5న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశానికి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు అన్ని...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది – ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు....
డిసెంబర్ 5న విజయవాడకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలు జాతీయ రహదారులు ప్రారంభం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 5న విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. కేంద్ర, జాతీయ రహదారుల...











































