Home 2022
Yearly Archives: 2022
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కి కోవిడ్-19 పాజిటివ్
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ నుంచి తప్పించుకుంటున్నా. కానీ, ఈ...
మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై పంచాయితీ క్లైమాక్స్కు చేరింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మరో 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని...
అమృత్సర్ ఎయిర్ పోర్టులో కరోనా కలకలం
ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ విమానంలో వంద మందికి పైగా ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అవడం కలకలం...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ-రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. పంజాబ్లో బుధవారం తన పర్యటన సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలను ప్రధాని వివరించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ సుమారు 20...
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 : 15 మందితో కూడిన భారత జట్టు ఎంపిక
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022 న్యూజిలాండ్ లో మార్చి 4, 2022 నుండి ఏప్రిల్ 3, 2022 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టును...
తెలంగాణలో వచ్చే 4 వారాలు కీలకం – డీహెచ్ శ్రీనివాస రావు
తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. వచ్చే నాలుగైదు వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డీహెచ్ శ్రీనివాస రావు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్ జన సమూహంలోకి వ్యాపించిందన్న...
ఒమిక్రాన్ పై సైన్యానికి రక్షణశాఖ మార్గదర్శకాలు
దేశంలో కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపధ్యంలో.. సైనిక బలగాలు, సిబ్బంది అందరికీ రక్షణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు...
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి, సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ లేశారు. ఈ మేరకు ఆయన లేఖను జత...
ప్రధాని భద్రతా లోపాలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసిన పంజాబ్ ప్రభుత్వం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో వెలుగు చూసిన భద్రతా లోపాలపై, దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా...
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్కు కరోనా
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ గురువారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మంత్రి భారతి పవార్ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో...















































