Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ మీడియా హౌస్ని సందర్శించిన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలంగాణ మీడియా హౌస్ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి...
భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ విజయవంతంగా ప్రయోగం, ఇస్రో, ఇన్-స్పేస్ కు ప్రధాని మోదీ అభినందనలు
స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-సబార్బిటల్ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరియు ఇన్-స్పేస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు...
హైదరాబాద్ కస్తూర్బా కళాశాలలో విషవాయువు లీక్.. పలువురు విద్యార్థినులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లిలోని కస్తూర్బా కళాశాలలో విషవాయువు లీక్ కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం సైన్స్ ల్యాబ్లో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో అక్కడ ఉన్న విద్యార్థినులు తలనొప్పి, వాంతులు,...
ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష, ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు
అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు...
ఫరూక్ అబ్దుల్లా కీలక నిర్ణయం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవీకి పోటీ చేయనని వెల్లడి
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 5వ తేదీన జరగనున్న జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ పార్టీ (జేఎన్కేసీ) పార్టీ...
తెలంగాణలో రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల దిశగా ప్రోత్సహిస్తున్నాం – మంత్రి కేటీఆర్
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, అయితే రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం చేతులెత్తేసిందని పేర్కొన్నారు మంత్రి కేటీ రామారావు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని మాదాపూర్లో 'వెజ్ ఆయిల్ మరియు ఆయిల్సీడ్...
ఎలోన్ మస్క్ అల్టిమేటం, రాజీనామా బాట పట్టిన వేలాదిమంది ఉద్యోగులు.. అన్ని ట్విట్టర్ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేత
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు చెందిన అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. కొత్త బాస్ ఎలోన్ మస్క్ ఉద్యోగులకు జారీ చేసిన అల్టిమేటం సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన నిర్ణయాన్ని...
భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు జరగాల్సిన తోలి టీ20 వర్షం కారణంగా రద్దు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా నేటి మధ్యాహ్నం (నవంబర్ 18, శుక్రవారం) 12 గంటల నుంచి వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో తోలి టీ20 జరగాల్సి...
ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించబోం, ఇంట్లోకి వచ్చేవరకు వేచి ఉండకూడదు, వెంబడించాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో కౌంటర్ టెర్రరిజం-ఫైనాన్సింగ్ పై జరుగుతున్న 3వ 'నో మనీ ఫర్ టెర్రర్' మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. నవంబర్ 18,19 తేదీల్లో రెండు...
దేశంలో కొత్తగా 656 కరోనా పాజిటివ్ కేసులు, 790 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం దిశగా వెళ్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 656 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,67,967 కు చేరుకుంది. అలాగే 7...












































