Home 2022
Yearly Archives: 2022
వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాం, ఎంపీ అరవింద్పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ పలు పరుష వ్యాఖ్యలు చేశారు. ఎంపీ...
కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి, ప్రధాని మోదీని కోరిన మంత్రి కేటీఆర్
కేంద్రంలో ఓబీసీకి ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు సంబంధించి గతంలో ప్రధానిగా...
కొత్త చరిత్ర సృష్టించిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’.. భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం
భారతదేశ అంతరిక్ష పరిశోధనలో నూతన అధ్యాయం ఆరంభమైంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అధ్వర్యంలో శుక్రవారం శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం వేదికగా భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ను నింగిలోకి పంపింది....
కేంద్రం కీలక నిర్ణయం, ఈడీ డైరెక్టర్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....
ఇకపై సెల్ఫోన్లోనే నేరుగా టీవీ చూసే అవకాశం, త్వరలో డైరెక్ట్-టు-మొబైల్ ప్రసారాలు
నేటి ఆధునిక యుగంలో ఫోన్ వినియోగం తప్పనిసరి. ఇప్పటికే ఫోన్ లోని పలు యాప్ల ద్వారా వివిధ కార్యక్రమాలు చూస్తున్న వారికి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఇకపై అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ...
పశ్చిమబెంగాల్ రాష్ట్ర నూతన గవర్నర్గా సీవీ ఆనంద బోస్ నియామకం
పశ్చిమబెంగాల్ రాష్ట్ర నూతన గవర్నర్గా సీవీ ఆనంద బోస్ నియమితులయ్యారు. "పశ్చిమ బెంగాల్ రెగ్యులర్ గవర్నర్గా డాక్టర్ సీవీ ఆనంద బోస్ను నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్...
తెలంగాణ సాధనకై అసువులు బాసిన అమరుల త్యాగఫలితమే నూతన సచివాలయం: సీఎం కేసీఆర్
నూతనంగా నిర్మితమౌతున్న డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలితమేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్న...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడికి సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుని విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్...
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ కీలక ప్రకటన.. ఇండియా హెడ్గా సంధ్యా దేవనాథన్ నియామకం
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ కీలక ప్రకటన చేసింది. ఇండియా నూతన ప్రెసిడెంట్గా సంధ్యా దేవనాథన్ను నియమించినట్లు కంపెనీ గురువారం తెలిపింది. అయితే ఆసియా పసిఫిక్ మార్కెట్ కోసం కంపెనీ గేమింగ్...
న్యూజిలాండ్ తో టీ20 పోరుకు భారత్ సిద్ధం, రేపే తోలి టీ20 మ్యాచ్
భారత్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 18, 20, 22వ తేదీల్లో 3 టీ20ల సిరీస్, అలాగే...












































