ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 348 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 10, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,066 కు, మరణాల సంఖ్య 14,406 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 358 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,51,440 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,220 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(348):
- తూర్పుగోదావరి – 69
- చిత్తూరు – 52
- విశాఖపట్నం – 44
- కృష్ణా – 37
- గుంటూరు – 32
- పశ్చిమగోదావరి – 31
- ప్రకాశం – 21
- నెల్లూరు – 20
- కడప – 18
- శ్రీకాకుళం – 15
- అనంతపూర్ – 5
- విజయనగరం – 2
- కర్నూల్ – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ