Home Search
అన్నదానం - search results
If you're not happy with the results, please do another search
వెనిగండ్ల రాముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయా?
గుడివాడ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా కొడాలి నానికి పేరుండటంతో పాటు.. నందివాడ, గుడివాడ...
హైదరాబాద్లోని కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
ప్రపంచవ్యాప్తంగా మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు మాత్రం ఒక్కడేనని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. సోమవారం ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో "హరేకృష్ణ హెరిటేజ్ టవర్"కి...
మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్.. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకిస్తూ స్థానికుల సంచలన నిర్ణయం
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ అమలుకానుంది. ఈ మేరకు ఆ ప్రాంత ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. షిర్డీలోని సాయిబాబా ఆలయ భద్రతకు...
ఏప్రిల్ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి భక్తుల కోరిక మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటుగా అలిపిరి మార్గంలో 10 వేలు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్యదర్శనం టోకెన్లు మంజూరు...
కుమారుడి జన్మదినం సందర్భంగా.. టీటీడీకి రూ.33 లక్షలు విరాళం అందించిన నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు బ్రాహ్మణి దంపతులు మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి విరాళం అందజేశారు. కుమారుడు నారా దేవాన్ష్...
డిసెంబరు 21న సీఎం జగన్ జన్మదినం సందర్భంగా.. ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం (డిసెంబరు 21న) వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా...
టీటీడీ పాలకమండలి కీలకనిర్ణయాలు: రూ.2,937 కోట్లతో వార్షిక బడ్జెట్ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 27, శనివారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక...
దుర్గగుడిలో 13 మంది ఉద్యోగుల సస్పెన్షన్
విజయవాడలో కనకదుర్గ అమ్మవారి గుడిలోని వివిధ విభాగాలపై మూడు రోజులు పాటుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ ప్రభుత్వానికి అందించిన ప్రాథమిక సమాచారం మేరకు గుడిలో...
కరోనా: దేవాలయాలు సహా ఇతర ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన నియమాలు ఇవే…
కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే....
జూన్ 8 నుంచి ప్రార్థనా స్థలాల్లో ప్రజలకు అనుమతి, పాటించాల్సిన రూల్స్ ఇవే…
దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు / ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి...