Home Search
ఆర్థిక స్థితిగతుల - search results
If you're not happy with the results, please do another search
ప్రజల్లో ఆర్థిక సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త ‘ఐడియాలజీ కాన్సెప్ట్’
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా సరికొత్త 'ఐడియాలజీ కాన్సెప్ట్' అనే విధానానికి రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆర్థిక...
టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష, రోజుకు 9 కోట్ల ఆదాయం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ ఆర్థికాంశాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై అధికారులను వివరాలు...
భీమవరానికి అంజిబాబు!
ఆంధప్రదేశ్ లోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి ఆద్యుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేంద్రంలోని తన మాట వింటుందనే నమ్మకంతో.. చంద్రబాబునాయుడు జైలులో ఉన్న సమయంలోనే టీడీపీతో కలిసి పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. బీజేపీ కలిసివస్తుందని...
యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి?
ఉద్యోగులకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా జీతాల మీద ఆధారపడే వారికి ఇది చాలా ఇంపార్టెంట్. యాక్టివ్, ప్యాసివ్ ఇన్కమ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థితిగతులను పటిష్టం చేసుకోవచ్చు....
పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు..నివేదిక చెప్పిన నిజం
ఈ భూమ్మీద ప్రాణమున్న ప్రతి జీవికి చావు ఉంటుంది. కాకపోతే ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో.. ఎవరి ప్రాణాలు ముందు పోతాయో..ఎవరు ఎలా మృత్యువాత పడతారో ఎవ్వరం చెప్పలేం. అయితే అనుకోని మరణాలు...
త్వరలో వరంగల్ సైన్స్ సెంటర్ లో టీఎస్కాస్ట్ ఆద్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వర్తమాన సమాజానికి అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర-సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు, సంబంధిత రంగాల్లో విషయ వివేచన పెంపొందించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్...
రాయలసీమలో రసవత్తర రాజకీయం
ఏపీ రాజకీయాల్లో చిత్తూరుకు ప్రత్యేక స్థానం ఉంది. రాయలసీమ నుంచే ఏపీకి ఎక్కువ మంది సీఎంలు ఉన్నారని తెలిసిందే. ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం చంద్రబాబు కంచుకోటగా ఉంది. ఇక జిల్లాలోని...
త్వరలో రైతాంగం కష్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయనీ, ముఖ్యంగా కౌలు రైతులు సుమారు 3 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డా వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దురదృష్టకరమని జనసేన...
ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చివరిరోజు రెండు కీలక తీర్మానాలకు ఆమోదం, ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. మార్చి 14న మొదలైన సమావేశాలు దాదాపు 12 రోజుల పాటు కొనసాగి శుక్రవారంతో ముగిసాయి. ఈ క్రమంలో నేడు సమావేశాల చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం రెండు...
కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుటుంబం మరోసారి పెద్ద మనసు చాటుకుంది. సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో రూ.35 లక్షలు...