Home Search
ఇంద్రవెల్లి - search results
If you're not happy with the results, please do another search
ఇంద్రవెల్లిలో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ బరువు, బాధ్యతలను నెత్తిన పెట్టుకొని ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చారు. బలమైన బీఆర్ఎస్ పార్టీనే మట్టికరిపించి.. పదేళ్లుగా...
నేడే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా...
మొదలైన సిసలైన రాజకీయం
ఇప్పటి వరకూ పొలిటికల్ వార్ తెలంగాణలో ఒకవైపే నడిచింది. బీఆర్ ఎస్ అధినేత శస్త్రచికిత్స కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితం కావడం, సమావేశాల నిర్వహణ లేకపోవడంతో పదునైన మాటలు వినిపించలేదు. ఇతర...
బీఆర్ఎస్కు ఈ ఎన్నికలకు కూడా కష్టమేనా..?
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయిపోయింది. అని పార్టీలు లోక్ సభ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టేశాయి....
పోరుగడ్డ నుంచి రేవంత్ మరో పోరు..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచీ పాలనలో బిజీ అయిన రేవంత్ రెడ్డి.. పార్టీ.. లోక్ సభ ఎన్నికలపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదు. శ్రేణులను సమావేశ పరచి గెలుపుపై సూచనలు.., తీసుకోవాల్సిన...
అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి మొదటి జిల్లా పర్యటన . ఈ ఇంద్రవెల్లి సభలోనే రేవంత్ రెడ్డి మూడు...
బలనిరూపణలో రేవంత్.. కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రెండు నెలలకే మళ్లీ లోక్సభ సమరానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆ ఎన్నికల వేళ.. నాడు అధికారంలో ఉన్న కేసీఆర్, ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డిల పరిస్థితులు తారుమారయ్యాయి....
నాగోబా అనుగ్రహం కోసం మెస్రం వంశీయులు ఏం చేస్తారు?
నాగోబా జాతర వస్తుందంటేనే తెలంగాణలోని ఆదిలాబాద్ ఆదివాసీల తండాలో హడావుడి కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజకు ముహూర్తం నిర్ణయంచడంతో.. నాగోబాకు సాంప్రదాయ...
ముందు ఎన్నికల సమరశంఖం పూరించేదెవరు..?
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే.....
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...