Home Search
ఇమ్రాన్ ఖాన్ - search results
If you're not happy with the results, please do another search
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు షాక్.. ఐదేళ్లపాటు నిషేధం విధించిన ఈసీ
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్పై ఆ దేశ ఎన్నికల కమిషన్ ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. నేటినుంచి మరో ఐదేళ్ల వరకు ఏ విధమైన ప్రభుత్వ పదవులను చేపట్టరాదని ఆదేశించింది....
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు, దేశవ్యాప్తంగా హై అలర్ట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం ఆయనను ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో పాక్ రేంజర్లు అరెస్టు చేశారు. అల్ కాదీర్ ట్రస్ట్...
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం.. సభ 28కి వాయిదా, ఆరోజే ఓటింగ్?
పాకిస్థాన్ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే జాతీయ అసెంబ్లీ శుక్రవారం వాయిదా పడింది. సభ...
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన ఇమ్రాన్ ఖాన్.. మరో మూడు నెలల్లో ఎన్నికలు?
పాకిస్థాన్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సూరి అనూహ్యంగా దీనిని తోసిపుచ్చారు....
పాక్ మాజీ ప్రధానికి పదేళ్ల జైలు శిక్ష
దయాది దేశం పాకిస్థాన్లో మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఊహించని షాక్ తగిలింది. సైఫర్ కేసులో ఇమ్రాన్...
పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్, అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్
పాకిస్థాన్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు....
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9, శనివారం నాడు కర్తార్పూర్ కారిడార్ ను ప్రారంభించారు. దీనితో 550 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కర్తార్పూర్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా...
గురుద్వారాను సందర్శించి ప్రార్ధనలు చేసిన మోదీ
నవంబర్ 9, శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని సుల్తాన్పూర్ లోథిలో ఉన్న బేర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో భాగంగా,...