Home Search
ఎగుమతులు - search results
If you're not happy with the results, please do another search
ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
దేశీయ మార్కెట్లో నిన్నమొన్నటి వరకు టమాటా రేట్లు చుక్కలు చూపించాయి. కేజీ టమోటా 250 రూపాయల వరకు పలికిన రోజులు ఉన్నాయి. టామాటాను సాగు చేసిన కొందరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. అతి...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్లో ‘టెక్నిప్ ఎఫ్ఎంసీ’ సంస్థ రూ.1250 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
నాణ్యమైన ఆహారం ప్రపంచానికి అందించడం మనందరి బాధ్యత: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్ లో ‘వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచడంలో రసాయనాల పాత్ర మరియు సుస్థిర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు’ అంశంపై క్రాప్ లైఫ్ (పురుగుమందుల కంపెనీల ఉమ్మడి సంఘం) నిర్వహించిన సదస్సులో తెలంగాణ...
తుమకూరులో హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 6, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం బెంగుళూరులో ఇండియా ఎనర్జీ వీక్-2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ...
మత్స్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రైతుల శ్రేయస్సు కోసం మరికొన్ని కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన పశు సంవర్ధక,...
తెలంగాణ రైస్ మిల్లర్స్ కు సీఎం కేసీఆర్ శుభవార్త, ఆ కాలానికి సీఎస్టీ పన్ను బకాయిలు రద్దు
వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని, వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ...
ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం, రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ నినాదాన్ని పలికించాలి: సీఎం...
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే...
ఏపీలో ‘క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు...
70 ఏళ్లలో సాధ్యపడని అభివృద్ధిని ఏడేళ్లలో చేసి చూపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే: మంత్రి కేటీఆర్
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలుపాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో...
ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్ల విషయమై ఈరోజు సమీక్ష జరిపారు. రైతులకు సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని, సమాచార లోపం లేకుండా చూడాలని సీఎం సూచించారు....