Home Search
కమ్యూనికేషన్ వ్యవస్థ - search results
If you're not happy with the results, please do another search
గమ్యస్థానానికి చేరువలో ఆదిత్య L1
సూర్యునిపై నిరంతర అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య L1.. ఇప్పుడు గమ్యస్థానానికి అత్యంత చేరువలో ఉందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ చెప్పారు. జనవరి 6న అంటే రేపు సాయంత్రం 4 గంటలకు ఆదిత్య...
గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్
గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని, నామమాత్రపు సాయంతో సరిపెట్టవద్దని, రైతులు,...
బీరు రుచిపై వాతావరణ మార్పులు..తాజా పరిశోధనలు ఏం చెప్పాయి?
వాతావరణంలో జరుగుతోన్న మార్పులు, పెరుగుతోన్న ఉష్ణోగ్రతల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్తో పాటు మనుష్యుల ఆరోగ్యాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే తాజాగా వాతావరణ మార్పులతో బీరు రుచి, నాణ్యతలో...
ఒక్క టైపింగ్ ఎర్రర్తో మాలికి చేరిన అమెరికా రహస్యాలు
ఒక్క అక్షరం.. ఒకే ఒక్క అక్షరం జీవితాల్ని మార్చేసింది. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది. అవును ఆ ఒక్క అక్షరదోషం కాస్తా అగ్రరాజ్యమైన అమెరికాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. తెలుగులోనే కాదు...
2025లో సోలార్ మ్యాగ్జిమమ్.. బలమైన సౌర తుఫాను భూమిని తాకనుందా?
స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇంటర్నెట్ వినియోగం ఓ రేంజ్లో పెరిగిపోయింది. టెక్నాలజీ వైపు పరుగులు తీయడానికి మెయిన్ రీజన్ అయిన ఇంటర్నెట్ (Internet) సాయంతో అరచేతిలో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు మనిషి. దీంతో ప్రతి...
ఏపీలో అధికారంలోకి వస్తాం, తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తెస్తాం – ఆవిర్భావ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం టీడీపీ 41వ...
వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్-2022 అవార్డుల జాబితా విడుదల
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ లైఫ్ టైం...
రేపు దేశంలో 5G సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
కొత్త సాంకేతిక శకానికి నాంది పలుకుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 1, శనివారం) ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5G సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సభలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా, చేబ్రోలులో సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో...
బెంగళూరులో సెమికాన్ ఇండియా సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై చైన్లో భారత్ను కీలక భాగస్వాముల్లో ఒకటిగా స్థాపించేందుకు సమిష్టి లక్ష్యం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెమికాన్...