Home Search
కాంగ్రెస్ అధిష్ఠానం - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ అధిష్ఠానానికి విషమ పరీక్ష
అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎలాగున్నా.. సమయం సమీపించాక కాంగ్రెస్ అధినాయకులందరూ ఒకేతాటిపైకి వచ్చారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. గెలిచాక ఎవరి మనసులో ఏమున్నా.. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బలపరిచి.. అధిష్ఠానం నిర్ణయం...
కాంగ్రెస్ ఎంపీ సీటు.. వెరీ హాటు..
లోక్సభ సమరం సమీపించే కొద్దీ తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఆయా పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అయితే అసెంబ్లీ...
లోక్సభ సీట్లపై పట్టు పెంచిన కాంగ్రెస్
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దావోస్...
బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ వ్యూహం ఇదే!
కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. అగ్రనేత రాహుల్గాంధీ కాళ్లు మంటలు పుట్టేలా తిరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ దేశంలో మోదీ గాలి వేగం తగ్గడం లేదనిపిస్తోంది. గత నెలలో...
కాంగ్రెస్కు మార్పు కలిసొస్తుందా?
ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా,...
కాంగ్రెస్ను ఓడించడమే పీజేఆర్ కుమారుడి లక్ష్యమా?
రాజధాని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయాలు రసకందంగా మారాయి. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్గా ముద్ర పడ్డ పి.జనార్దన్రెడ్డి కుమారుడు ఆ పార్టీని వీడి అధికార పార్టీ బీఆర్ఎస్లో చేరుతుండడం...
పీజేఆర్ వారసుడికి కాంగ్రెస్ లో చెక్?
పి.జనార్దన్రెడ్డి (పీజేఆర్).. హైదరాబాద్ లో ఈ పేరు చాలా మందికి యాదుంటది. ఉమ్మడి రాష్ట్రంలో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా వెలుగొందిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆయనే పెద్ద దిక్కు....
కాంగ్రెస్ తీన్ మార్..!
కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. వచ్చే ఎన్నికలలో జరగనున్న ఐదు రాష్ట్రాలలో అభ్యర్థుల జాబితాలను వరుసగా ప్రకటిస్తోంది. మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో సత్తా చాటాలని తపిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం...
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఎంపిక, రేపే ప్రమాణస్వీకారం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్...
రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనకుండా చేయడానికే టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర'లో ఇతర నాయకులెవరూ పాల్గొనకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే కుట్రపూరితంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందని...