Home Search
కాకినాడ - search results
If you're not happy with the results, please do another search
పంతం నానాజీకి కాకినాడ రూరల్ టికెట్
టీడీపీ, జనసేన తొలి అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా 94 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈసారి 24...
కాకినాడ జిల్లా జి.రాగంపేటలో జరిగిన ప్రమాదంలో కార్మికుల దుర్మరణం విచారకరం: పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో గల అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం విచారకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు....
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం, ఏడుగురు కార్మికులు దుర్మరణం
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. జిల్లాలోని పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది....
కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి రిమాండ్ పొడిగింపు
కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)కు మరోసారి రిమాండ్ పొడిగించబడింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది....
కాకినాడ ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది ఎన్సీసీ విద్యార్థులలో బయటపడ్డ లక్షణాలు
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరోనా కలకలం రేగింది. కాకినాడలోని ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్సీసీ విద్యార్థులలో కరోనా లక్షణాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలలోని ఎన్సీసీ క్యాంప్లో...
కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు సర్కార్ కొలువు.. నియామక పత్రాన్ని అందజేసిన కలెక్టర్ కృతికా శుక్లా
కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిలో ఎమ్మెల్సీ హస్తం ఉండటంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా కారు డ్రైవర్...
పోలీసుల అదుపులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. కాకినాడలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రమేయం
గత మూడు రోజులుగా ఏపీలో కలకలం రేపుతున్న కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) ప్రమేయం ఉన్నట్లు ఏపీ...
కాకినాడలో వైసీపీ, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై జనవరి 11, శనివారం నాడు కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాకినాడ భానుగుడి సెంటర్లో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన...
రేపే కాకినాడలో పవన్ కళ్యాణ్ ‘రైతు సౌభాగ్య దీక్ష’
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు రైతాంగ సమస్యలను బలంగా తెలియజేయడానికి ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు 'రైతు సౌభాగ్య దీక్ష'గా నామకరణం చేశారు. ‘జనసేన...
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతోన్న పోలింగ్లో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగగా..మొత్తంగా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగినా కూడా...