Home Search
కార్పొరేషన్ల - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో మరో రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఛైర్మన్ల నియామకంపై మంగళవారం నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఛైర్మన్ల నియామకంపై బుధవారం నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ...
ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం, వివరాలు వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మరో మూడు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం కార్పోరేషన్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రెడ్డి, కమ్మ,...
ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎగిరినా గులాబీ జెండా, అన్నిచోట్ల టీఆర్ఎస్ హవా
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పక్రియ ముగిసింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ...
ఏపీలో 11 కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైంది వీళ్ళే…
ఏపీలో 11 కార్పొరేషన్లకు మరియు 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో గురువారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ముందుగా అన్ని ప్రాంతాల్లో...
ఏపీలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల...
జూలై చివరి కల్లా బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 20, సోమవారం నాడు బీసీ పరిధిలోని వివిధ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై చివరి కల్లా...
50ఏళ్లకే రూ. 4వేలు పెన్షన్
ఏపీ వాసులకు టీడీపీ, జనసేన అధినేతలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం జరిగిన జయహో బీసీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్...
పెంచండి.. సంక్షేమ ప్రచారం.. వైసీపీ శిబిరాల్లో వాడివేడి చర్చలు
ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటనకు ఈసీ సన్నద్ధం అవుతోంది. రాజకీయ పార్టీలూ గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో బిజీబిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలోనే దూకుడు మరింత పెంచాలని అధికార...