Home Search
గణతంత్ర - search results
If you're not happy with the results, please do another search
గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి
2024 జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సు సందర్భంగా నిర్వహించిన...
దేశ ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమర జవాన్లకు నివాళులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ పౌరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవం...
జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా...
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74వ గణతంత్ర దినోత్సవాన్ని...
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పాల్గొన్న సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము, పాల్గొన్న ప్రధాని మోదీ
భారతదేశం యొక్క 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా త్రివిధ దళాల...
గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – గవర్నర్ తమిళిసై
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించకూడదని...
గణతంత్ర పరేడ్లో ప్రత్యేక ఆకర్షణ.. పంజాబ్ శకటం
ఈ రోజు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో పంజాబ్కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. పంజాబ్లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి...
రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 73వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణమని...